కడప సెంట్రల్ జైలులో కరోనా కలకలం సృష్టిస్తుంది. అక్కడ పని చేస్తున్న ఇద్దరు హెడ్ వార్డులకు వైరస్ నిర్ధరణ అయింది. ఆదివారం జైలు సిబ్బందికి కరోనా స్వాబ్ పరీక్షలు నిర్వహించగా...ఇద్దరు హెడ్ వార్డులకు పాజిటివ్గా తేలింది. దీంతో సిబ్బందిలో ఆందోళన నెలకొంది.
కడప సెంట్రల్ జైలులో కరోనా కలకలం ! - సెంట్రల్ జైలులో కరోనా కలకలం
కడప సెంట్రల్ జైలులో ఇద్దరు హెడ్ వార్డులకు కరోనా వైరస్ నిర్ధరణ అయింది. ఆదివారం జైలు సిబ్బందికి కరోనా స్వాబ్ పరీక్షలు నిర్వహించగా ఇద్దరు జైలు సిబ్బంది వైరస్ బారిన పడ్డారు.

కడప సెంట్రల్ జైలులో కరోనా కలకలం !
వైరస్ బారిన పడ్డ వారిద్దరూ ఎవరెవరితో కలిసారో వారి వివరాలను అధికారులు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఓ ఖైదీకి, హెడ్వార్డుకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన జైలు అధికారులు పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు.
ఇదీచదవండిభద్రకాళీ ఆలయానికి కరోనా కష్టాలు