ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 21, 2020, 10:51 PM IST

ETV Bharat / state

ప్రొద్దుటూరులో మరో 19 కరోనా కేసులు

కడప జిల్లా ప్రొద్దుటూరులో తాజాగా మరో 19 కరోనా కేసులు నమోదయ్యాయి. పట్టణంలో కరోనా బాధితుల సంఖ్య 105కు చేరింది. రోజురోజుకు కేసులు పెరుగుతుండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. క‌రోనాపై ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

ప్రొద్దుటూరులో మరో 19 కరోనా కేసులు !
ప్రొద్దుటూరులో మరో 19 కరోనా కేసులు !

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో క‌రోనా కేసులు ఆగ‌డం లేదు. తాజాగా మ‌రో కొత్త 19 కేసులు న‌మోద‌య్యాయి. ఒక్క న‌డింప‌ల్లి వీధిలోనే 15 మంది క‌రోనా బారిన పడ్డారు. ఈశ్వ‌ర్‌రెడ్డిన‌గ‌ర్‌, వెదుర్ల‌బ‌జార్, జిన్నా రోడ్డులో ఒక్కో కేసు న‌మోదైందని అధికారులు వెల్లడించారు. పట్టణంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 105కు చేరింది. రోజురోజుకు కేసులు పెరుగుతుండ‌టంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. క‌రోనాపై ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details