రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 7, 8 తేదీల్లో కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 7వ తేదీ సాయంత్రం ఇడుపులపాయకు వచ్చి ట్రిపుల్ ఐటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. 8న ఉదయం వైయస్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం మధ్యాహ్నం విజయవాడ తిరిగి రానున్నారు.
ఈనెల 7,8 తేదీల్లో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన
ఈ నెల 7, 8 తేదీల్లో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. 7న ఇడుపులపాయకు వచ్చి, 8న వైయస్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం తిరిగి విజయవాడ రానున్నారు.
ఈనెల 7,8 తేదీల్లో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన