ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు అంగీకరించడం లేదు' - Srikanth Reddy comments on chandrababu

తెదేపా అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ చీఫ్​విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అమరావతి భూముల వ్యవహారంలో తప్పు చేయకపోతే చంద్రబాబు విచారణకు ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు.

Chief Whip Srikantha Reddy fires on Babu Over Amaravathi Lands
చీఫ్​విప్ శ్రీకాంత్ రెడ్డి

By

Published : Oct 16, 2020, 8:55 PM IST

అమరావతి భూముల వ్యవహారంలో తప్పు చేయకపోతే చంద్రబాబు విచారణకు ఎందుకు అంగీకరించడం లేదని... ప్రభుత్వ చీఫ్​విప్‌ శ్రీకాంత్​రెడ్డి ప్రశ్నించారు. వరదల వల్ల నష్టం వాటిల్లిందన్న ఆయన... నష్ట నివారణ చర్యల విషయంలో ప్రభుత్వం బాగా పనిచేస్తోందని పేర్కొన్నారు. జలాశయాలు నిండి రైతుల ఆనంద పడుతుంటే చంద్రబాబు, లోకేశ్‌ తట్టుకోలేకపోతున్నారని శ్రీకాంత్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు.

ABOUT THE AUTHOR

...view details