ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బోటింగ్​ జెట్టీ ప్రారంభించిన సీఎం జగన్​ - Kadapa District News

CM TOUR ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి సొంత జిల్లా వైఎస్​ఆర్​ కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా పలు కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. ఈ రోజు చిత్రావతి జలశాయంలో బోటింగ్​ జెట్టీని ప్రారంభించారు.

Chief Minister Jagan
సీఎం జగన్​

By

Published : Dec 2, 2022, 6:50 PM IST

CM TOUR IN YSR KADAPA ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో వైఎస్​ఆర్​ జిల్లా చిత్రావతి జలాశయంలో బోటింగ్ జెట్టీని ప్రారంభించారు. ప్రారంభానంతరం బోట్‌లో విహరించారు. ఎంపీ అవినాష్‌రెడ్డితోపాటు స్థానిక ఎమ్మెల్యేలూ.. సీఎంతో కలిసి జల విహారం చేశారు. తర్వాత వైఎస్​ఆర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం లేక్‌వ్యూ రెస్టార్ంట్‌ను ప్రారంభించారు. లింగాల మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు రాత్రికి ఇడుపులపాడలోని గెస్ట్‌ హౌస్‌లో ముఖ్యమంత్రి బస చేయనున్నారు.

చిత్రావతి జలాశయంలో బోటింగ్​ జెట్టీ ప్రారంభించిన సీఎం జగన్​

ABOUT THE AUTHOR

...view details