ప్రొద్దుటూరులో ఓటింగ్ డెమో ప్రజలకు ఓటింగ్ మిషన్పై అవగాహన కల్పించడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓటింగ్ మిషన్ పనితీరుపై... ఓటు వేశారన్నదీ తెలుసుకునేందుకు ఉపయోగపడే వీవీ ప్యాట్ పనితీరుపై... ప్రత్యేక ఎన్నికల అధికారి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మూడు బృందాలు డెమో నిర్వహించారు. ఓటర్లు వారికి ఇష్టమైన పార్టీకి ఓటు వేసినా మరొకరికి ఓటు పడుతోందన్న అనుమానాలు నివృత్తి చేయడానికి ఈసీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు.
ఇవి కూడ చదవండి