ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 28, 2020, 7:47 PM IST

ETV Bharat / state

టైరు పగిలి డివైడర్​ను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు..

కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరు వద్ద కారు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప రిమ్స్​కు తరలించారు.

టైరు పగిలి డివైడర్​ను ఢీకొట్టిన కారు

కడప జిల్లా ఖాజీపేట మండలం పత్తూరు సమీపంలో కారు ప్రమాదం జరిగింది. కారు టైరు పగిలి డివైడర్​ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. కడప నుంచి పోరుమామిళ్లకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన నలుగురిని 108లో కడప రిమ్స్‌కు తరలించారు. ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details