ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ తీగలు తగిలి పదేళ్ల బాలుడు మృతి - రైల్వేకోడూరులో విద్యుత్ షాక్​తో బాలుడు మృతి

కడప జిల్లా రైల్వే కోడూరు మండలం బుడుగుంటపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్టీ కాలనీలో విషాదం జరిగింది. విద్యుత్ తీగలు తగిలి ఐదో తరగతి చదువుతున్న 10 సంవత్సరాల బాలుడు మృతిచెందాడు. ఆడుకుంటుండగా మామిడి తోటకి వేసిన ఫెన్సింగ్ తగిలి అక్కడికక్కడే చనిపోయాడు. తోట యజమాని నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతిచెందాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

boy died with current shock in railwaykoduru kadapa district
విద్యుత్ షాక్​తో బాలుడు మృతి

By

Published : Dec 28, 2019, 4:15 PM IST

విద్యుత్ షాక్​తో బాలుడు మృతి

.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details