ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైద్య సిబ్బందికి పీపీఈ కిట్లు పంచిన భాజపా

కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి భాజపా నాయకులు పీపీఈ కిట్లను అందించారు. కరోనా కట్టడిలో వైద్యులు చేస్తున్న సేవలను భాజపా నేత రమేష్ నాయుడు కొనియాడారు.

By

Published : Jun 23, 2020, 8:41 AM IST

Published : Jun 23, 2020, 8:41 AM IST

bjp leaders provied ppe kites to doctors in  cadapa dst
bjp leaders provied ppe kites to doctors in cadapa dst

కరోనా కట్టడిలో నిరంతరం పనిచేస్తున్న వైద్య సిబ్బందికి భాజపా నాయకులు పీపీఈ కిట్లను అందించారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యాధికారి వెంగల్ రెడ్డి, వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్​కు భాజపా నేత పోతుకుంట రమేష్ నాయుడు 30 పీపీఈ కిట్లను అందించారు. నందలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పీపీఈ కిట్లను అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details