ప్రసిద్ధి గాంచిన కడప పెద్ద దర్గాలో పీఠాధిపతి అరిఫుల్ల హుస్సేని సమక్షంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ ప్రార్థనలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ముస్లిం సోదరులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించారు. పీఠాధిపతి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి బక్రీద్ ప్రత్యేకత గురించి భక్తులకు వివరించారు. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని భగవంతుడిని ప్రార్థించినట్లు పీఠాధిపతి తెలిపారు.
కర్నూలులోనూ వేడుకలు