ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆటో, స్కూటీ ఢీ, ఇద్దరు యువకుల మృతి - కడపలో రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి

ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన కడప జిల్లా గుడిపాడు వద్ద జరిగింది.

ఆటో, స్కూటీ ఢీ...ఇద్దరు యువకులు మృతి
ఆటో, స్కూటీ ఢీ...ఇద్దరు యువకులు మృతి

By

Published : Mar 28, 2020, 11:17 AM IST

ఆటో, స్కూటీ ఢీ...ఇద్దరు యువకులు మృతి

కడప జిల్లా గుడిపాడు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, స్కూటీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే దర్మరణం పాలయ్యారు. లాక్​డౌన్ నేపథ్యలో త్వరగా గమ్యస్థానాలు చేరుకోవాలనే ఆత్రుతలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనస్థలిని పరిశీలించిన సీఐ.. యువకుల మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా పోలీసులు ఆరా తీస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details