పులివెందులలో ఓటేసిన ప్రతిపక్షనేత జగన్ - jagan cast hid vote
ప్రతిపక్ష నాయకుడు.. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.. కడప జిల్లా పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా, మార్పు కోసం ఓటేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు.
![పులివెందులలో ఓటేసిన ప్రతిపక్షనేత జగన్](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2967343-thumbnail-3x2-jagan.jpg)
ఓటు హక్కు వినియోగించుకున్న జగన్
ఓటు హక్కు వినియోగించుకున్న జగన్
వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కడప జిల్లా పులివెందులలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ భయం లేకుండా, మార్పు కోసం ఓటేయాలంటూ పిలుపునిచ్చారు. కడప జిల్లా పులివెందులలో కుటుంబసభ్యులతో కలిసి జగన్ ఓటేశారు. తెదేపాపైనే ఐటీ దాడులు జరగడంపై స్పందించిన జగన్... ఎక్కడ నల్లధనం ఉన్నా ఐటీ దాడులు సహజమన్నారు. తమ దగ్గర నల్లధనం లేకపోవడం వల్లే దాడులు జరగడం లేదని చెప్పారు.
Last Updated : Apr 11, 2019, 9:22 AM IST