ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయచోటిలో.. ఓటుపై ఈనాడు - ఈటీవీ అవగాహన - ETV

గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన కేంద్రాలను గుర్తించి ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు. కడప జిల్లా రాయచోటిలో ఓటర్లకు ఓటు ఆవశ్యకత వివరించారు.

ఓటుపై ఈనాడు ఈటీవీ అవగాహనా సదస్సు

By

Published : Apr 4, 2019, 5:29 PM IST

ఈనాడు ఈటీవీ అవగాహనా సదస్సు
గత ఎన్నికల్లో తక్కువగా పోలింగ్ నమోదైన కేంద్రాలను గుర్తించిన.. ఈనాడు - ఈటీవీ సంస్థలు.. కడప జిల్లా రాయచోటి లో ఓటర్ల అవగాహన సదస్సు నిర్వహించాయి.పూలతోటపల్లి మహబూబ్​గఢ్ పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో 41 శాతానికి మించి గతంలో ఓటింగ్ నమోదు కాలేదు.అప్పట్లోఅధికార యంత్రాంగం ముందస్తుగా అవగాహన కల్పించలేదు. ఈ పరిస్థితి మార్చేందుకు ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన శిబిరం నిర్వహించారు.విద్యార్థులు తల్లిదండ్రులకు ఓటు పట్ల అవగాహన కల్పించాలన్నారు.పోలింగ్ రోజు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటుహక్కును సద్వినియోగం చేసుకునేలా చైతన్యం తీసుకురావాలని కోరారు.

ఇవి చదవండి

ABOUT THE AUTHOR

...view details