ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీడీపీవో పనితీరుపై అంగన్​వాడీల ఆందోళన..! - సీడీపీఓ పనితీరు మార్చుకోవాలని అంగన్వాడీల ధర్నా

కడప జిల్లా కమలాపురం క్లస్టర్ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట... సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్​వాడీలు ధర్నా చేశారు. సీడీపీవో పనితీరు సరిగాలేదని... సిబ్బందిని ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోయారు.

సీడీపీఓ పనితీరు మార్చుకోవాలని అంగన్వాడీల ధర్నా

By

Published : Nov 21, 2019, 10:08 PM IST

సీడీపీవో పనితీరుపై అంగన్​వాడీల ఆందోళన..!

కడప జిల్లా కమలాపురం క్లస్టర్... ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్​వాడీలు ఆందోళన చేశారు. సీడీపీవో పనితీరు సరిగాలేదని... 13 ఏళ్ల నుంచి పనిచేస్తున్న వారికి పదోన్నతి ఇవ్వకుండా... పలుకుబడి ఉన్న వారికి మూడేళ్లకే ప్రమోషన్ ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. ఆమె పనితీరు ఇలాగే కొనసాగితే... ఆత్మహత్యకైనా సిద్ధంగా ఉన్నామని అంగన్​వాడీలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details