ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2020, 12:24 PM IST

ETV Bharat / state

కారును ఢీకొన్న లారీ.. డ్రైవర్​తో సహా మహిళ మృతి

కారును లారీ ఢీకొన్న ఘటనలో కారు డ్రైవర్ సహా మహిళ మృతిచెందిన ఘటన కడప జిల్లా ఉప్పరపల్లి సమీపంలో జరిగింది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ రాజా, నాగమణి అనే మహళ అక్కడికక్కడే చనిపోయారు.

accident in railwaykoduru kadapa district
కారును ఢీకొన్న లారీ.

కడప జిల్లా రైల్వేకోడూరు మండలం ఉప్పరపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. కారును లారీ ఢీకొన్న ఘటనలో డ్రైవర్​తో పాటు మహిళ మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కారు తిరుపతి నుంచి రైల్వేకోడూరుకు వస్తుండగా.. ఉప్పరపల్లి సమీపంలో లారీ ఢీకొంది. ఈ దుర్ఘటనలో డ్రైవర్ రాజా, నాగమణి అనే మహళ అక్కడికక్కడే చనిపోయారు. మృతదేహాలను శవపరీక్ష కోసం రాజంపేటకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details