ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విరుపునాయనిపల్లె బీసీ వసతిగృహంలో ఏసీబీ దాడులు - acb raids on bc welfare hostel at kadapa

కడప జిల్లా విరుపునాయనిపల్లె బీసీ వసతిగృహంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. వార్డెన్ రఘురాంరాజుపై అవినీతి ఆరోపణలు రావడంతో... ఏసీబీ డీఎస్పీ జనార్ధన్​నాయుడు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. 49 మంది విద్యార్థులు ఉంటే... 119 మంది ఉన్నట్టు చూపించారని డీఎస్పీ వివరించారు. ప్రభుత్వానికి ఈ నివేదిక ఇస్తామని... తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.

acb raids on bc welfare hostel at kadapac
పత్రాలను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు

By

Published : Jan 4, 2020, 4:29 PM IST

విరుపునాయనిపల్లె బీసీ వసతిగృహంలో ఏసీబీ దాడులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details