ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 12, 2020, 1:17 PM IST

ETV Bharat / state

రైల్వే కోడూరులోని నామినేషన్ల పరిశీలన ప్రాంతానికి బందోబస్తు

కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఉద్రిక్తతల నడుమ ఎంపీటీసీ, జడ్​పీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రాంతంలో ఘర్షణలకు తావివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు గుమిగూడకుండా ఉండేందుకు మండల పరిషత్ కార్యాలయం దగ్గర చెక్ పోస్టులు పెట్టారు.

kadapa district
security for the nomination scrutiny area in kadapa

.

నామినేషన్ల పరిశీలన ప్రాంతానికి భారీ బందోబస్తు

ABOUT THE AUTHOR

...view details