ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 17, 2020, 2:15 PM IST

ETV Bharat / state

నీటి ఊబిలో చిక్కుకుని బాలుడు మృతి

ఈత కోసం వెళ్లి.. నీటి ఊబిలో చిక్కుకుని ఓ బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన కడప జిల్లా పోరుమామిళ్లలో జరిగింది. గ్రామానికి చెందిన జమాల్ బాషా స్నేహితులతో కలిసి ఈత కోసం వెళ్లాడు. అక్కడ నీటి ఊబిలో చిక్కుకుని బయటికి రాలేక ప్రాణాలను వదిలాడు. బాషా తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్​లో ఉండగా...మృతుడు అవ్వ, తాతల సంరక్షణలో పెరుగుతున్నాడు. బాలుడు మృతితో అవ్వ, తాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.

a boy stuck in  Water quicksand and died in  perumamilla
జమాల్ బాషా మృతదేహం వద్ద ఏడుస్తున్న బాలుడి తాత

..

నీటి ఊబిలో చిక్కుకుని బాలుడు మృతి

ఇదీచూడండి.పల్లవోలు వద్ద పైపులైన్ లీక్: భారీగా నీరు వృథా

ABOUT THE AUTHOR

...view details