వైఎస్ వివేకా హత్యకేసులో 53వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వెళ్లారు. అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో మాట్లాడారు. అయితే రెండేళ్ల కిందట సాక్ష్యాలను ముగ్గురు నిందితులు తారుమారు చేశారు. ముగ్గురు నిందితుల వివరాలను, నివేదికను సీబీఐ అధికారులు కోరారు.
VIVEKA MURDER: వివేకా హత్య కేసులో 53వ రోజు కొనసాగుతున్న విచారణ - వైఎస్ వివేకా హత్య
వైఎస్ వివేకా హత్యకేసులో 53వ రోజు సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోంది. ఇద్దరు సీబీఐ అధికారులు పులివెందుల కోర్టుకు వెళ్లి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను కలిశారు.

వివేకా హత్య కేసులో 53వ రోజు కొనసాగుతున్న విచారణ