ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

300 అడుగుల  త్రివర్ణ పతాక ప్రదర్శన

కడప జిల్లా మైదకూరులో 73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.300 అడుగుల జాతీయ పతాకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు.

By

Published : Aug 16, 2019, 10:12 AM IST

73వ స్వాతంత్ర దినోత్సవం

73వ స్వాతంత్ర దినోత్సవం

73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ముస్లిం సేవా సంఘం ఆధ్వర్యంలో సాయి పాఠశాల విద్యార్థులు 300 అడుగుల త్రివర్ణ పతాకం పట్టణంలో ప్రదర్శించారు. భారత మాతాకి జై... వందేమాతరం అంటూ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details