పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి అయిదు పంపుల ద్వారా 1650 క్యూసెక్కుల నీటిని అధికారులు కుడికాల్వ ద్వారా విడుదల చేశారు. మధ్యాహ్నం పంప్ హౌస్లో పూజలు నిర్వహించి నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. గోదావరిలో వస్తోన్న ప్రవాహాన్ని బట్టి మరిన్ని పంపులు ద్వారా నీటిని విడుదల చేయనున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం 5 గేట్ల నుంచి నీరు విడుదల - Pattisima Lifting Scheme news in polavaram
పట్టిసీమ వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎత్తిపోతల పథకం నుంచి అయిదు పంపుల ద్వారా గోదావరి జలాలను అధికారులు విడుదల చేశారు.
![పట్టిసీమ ఎత్తిపోతల పథకం 5 గేట్ల నుంచి నీరు విడుదల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5013173-907-5013173-1573302550420.jpg)
గేట్ల నుంచి నీటి విడుదల
పట్టిసీమ ఎత్తిపోతల పథకం 5గేట్ల నుంచి నీరు విడుదల
ఇదీ చూడండి: