ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాడేపల్లిగూడెంలో వాలంటీర్‌ ఆత్మహత్య

By

Published : Apr 17, 2021, 3:28 PM IST

తాడేపల్లిగూడెం ఒకటో వార్డు వాలంటీర్‌ ఆత్మహత్య చేసుకుంది. తోటి వాలంటీర్ భార్య.. ఆమె ఇంటికి వచ్చి గొడవ చేయటంతో ఈ ఘటనకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

ward Volunteer
వాలంటీర్‌ ఆత్మహత్య

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఒకటో వార్డు వాలంటీర్‌ పూరేటి రత్నకుమారి (24) ఆత్మహత్య చేసుకుంది. తోటి వాలంటీర్​తో చనువుగా ఉంటుందని అతని భార్య.. రత్నకుమారి ఇంటికి వెళ్లి గొడవ చేశారు. దీంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details