పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండల పరిషత్ కార్యాలయంలో ఓ వాలంటీర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉండి మండలం పాములపర్రు గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్న బాలాజీని నెల క్రితం విధుల నుంచి తొలగించారు. తనను అన్యాయంగా విధుల నుంచి అధికారులు తొలగించారని మనస్థాపం చెందిన అతను పురుగుల మందు తాగాడు.
పురుగుల మందు తాగిన వాలంటీర్...ఆస్పత్రికి తరలింపు - పశ్చిమగోదావరి జిల్లా తాజా వార్తలు
ఉండి మండల పరిషత్ కార్యాలయంలో ఓ వాలంటీర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని భీమవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
![పురుగుల మందు తాగిన వాలంటీర్...ఆస్పత్రికి తరలింపు పురుగుల మందు తాగిన వాలంటీర్...ఆస్పత్రికి తరలింపు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9042963-286-9042963-1601786781749.jpg)
పురుగుల మందు తాగిన వాలంటీర్...ఆస్పత్రికి తరలింపు