ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు కూరగాయలు పంపిణీ చేసిన తెదేపా నేతలు - నరసాపురంలో తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ వార్తలు

లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. తమవంతు సాయం అందిస్తున్నారు.

vegetables distributed by tdp in narasapuram west godavari district
తెదేపా ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

By

Published : Apr 25, 2020, 7:45 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తెదేపా నాయకుడు బెజవాడ రమేశ్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 650 మందికి 9 రకాల కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details