ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Road Accident: పశ్చిమగోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. తండ్రీ కుమార్తె మృతి - devarapalli road accident

Road Accident
Road Accident

By

Published : Oct 14, 2021, 9:33 AM IST

Updated : Oct 14, 2021, 9:18 PM IST

09:30 October 14

దేవరపల్లి సమీపంలో వ్యాను అదుపుతప్పి ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలో వ్యాను బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దసరా నవరాత్రుల సందర్భంగా.. విజయవాడలో దుర్గమ్మను దర్శించుకుని పత్తిపాడు మండలం శరభవరం గ్రామానికి వెళుతుండగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి లోకనాగు, కుమార్తె వీరలక్ష్మీ(3) మృతి చెందారు. డ్రైవర్ నిద్రమత్తులో వ్యానును వేగంగా నడడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి

Power Crisis: విద్యుత్‌ కొరతపై రాష్ట్రానికి ముందే కేంద్రం హెచ్చరిక

Last Updated : Oct 14, 2021, 9:18 PM IST

ABOUT THE AUTHOR

...view details