పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం తితిదే కళ్యాణ మండపంలో శ్రీవారి ప్రసాదాల విక్రయాలు ప్రారంభించారు. లాక్డౌన్ నేపథ్యంలో శ్రీవారి దర్శనం పూర్తిగా నిలిపి వేసిన కారణంగా... భక్తుల చెంతకే స్వామివారి ప్రసాదాలు అందివ్వాలన్న పాలకమండలి నిర్ణయంతో ఈ విక్రయాలు మొదలుపెట్టారు. మొత్తం పది వేలు లడ్డూలు తీసుకురాగా మధ్యాహ్నానికే అమ్మకాలు పూర్తయ్యాయి.
జంగారెడ్డిగూడెంలో తిరుమల శ్రీవారి ప్రసాద విక్రయం - తితిదే కళ్యాణ మండపంలో శ్రీవారి ప్రసాదాల విక్రయాం
జంగారెడ్డిగూడెం తితిదే కళ్యాణ మండపంలో తిరుమల శ్రీవారి ప్రసాదాల విక్రయాలు ప్రారంభించారు. ఒక్కొక్క లడ్డూ 25 రూపాయల చొప్పున భక్తులకు అందజేశారు.
![జంగారెడ్డిగూడెంలో తిరుమల శ్రీవారి ప్రసాద విక్రయం west godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7472016-473-7472016-1591261508100.jpg)
తితిదే కళ్యాణ మండపంలో శ్రీవారి ప్రసాదాల విక్రయాం