ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడో విడత రేషన్​ సరకుల పంపిణీ ప్రారంభం - ration distribution in narsarao peta

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మూడో విడత రేషన్​ సరకుల పంపిణీని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్​ రాజు ప్రారంభించారు.

ration distribution in narsarao peta
సరకులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

By

Published : Apr 29, 2020, 3:22 PM IST

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో పేదలు ఇబ్బంది పడకూడదనే.. ప్రభుత్వం ఉచితంగా రేషన్ సరుకులు పంపిణీ చేస్తోందని ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మూడో విడత రేషన్​ సరకుల పంపిణీని ఆయన ప్రారంభించారు. నరసాపురం నియోజకవర్గంలో 41,270 మంది రేషన్ కార్డు దారులకు కందిపప్పు కిలో, బియ్యం 5 కిలోల చొప్పున అందజేస్తున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details