పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడిలోని సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని.. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. గతంలో జాతీయ రహదారి వెంబడి వెళ్తూ... ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు ఆయన తెలిపారు. ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం తనను ఎంతో ఆకర్షించిందన్నారు. ఈ క్రమంలో మళ్ళీ ఇక్కడకు వచ్చినప్పుడు.. క్షేత్ర నిర్వాహకులు కలవచర్ల శ్రీనివాస్ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిపై ప్రవచనం చెప్పాలని తనను కోరారన్నారు. త్వరలోనే దత్తక్షేత్రంలో ప్రవచనం చెప్తానని తెలిపారు.
సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి - సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కుటుంబ సమేతంగా పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడిలోని సుబ్రహ్మణ్య దత్తక్షేత్రాన్ని దర్శించుకున్నారు.

సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి
సుబ్రహ్మణ్య దత్త క్షేత్రాన్ని సందర్శించిన చాగంటి
ఇవీ చదవండి...బావిలోకి దిగిన ఆ ముగ్గురు ఎలా చనిపోయారు..!