ప్రభుత్వం రైతులకు కల్పిస్తుంది రైతు భరోసా కాదని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రైతులను దగా చేస్తుందని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం సిరాగారపల్లిలో ఎండిపోయిన వరి చేనులో.. రైతులతో కలిసి నిరసన తెలిపారు. మాట తప్పే సీఎం జగన్కు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
ఇది రైతు దగా ప్రభుత్వం : నిమ్మల రామానాయుడు - రైతు భరోసాపై నిమ్మల రామానాయుడు ధర్నా
వైకాపా ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి రైతులతో కలిసి వరి పొలంలో ఆయన నిరసన చేశారు.
![ఇది రైతు దగా ప్రభుత్వం : నిమ్మల రామానాయుడు నిమ్మల రామానాయుడు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7405902-906-7405902-1590831492933.jpg)
నిమ్మల రామానాయుడు
ఇదీ చదవండి :హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగికి కరోనా!