ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా నేతల ధర్నా - updates of capital rally

మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ... పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో తెదేపా నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు కిలోమీటరు మేర మానవహారంగా ఏర్పడి రైతులకు మద్దతుగా నినదించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా... అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెదేపా నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

tdp leaders dharna for capital issue
రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా నేతల ధర్నా

By

Published : Dec 28, 2019, 4:47 PM IST

.

రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా నేతల ధర్నా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details