ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వసతిదీవెన, ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం విద్యార్థుల ధర్నా - ఫీజు రీయింబర్స్​మెంట్, వసతి దీవెన కోసం ఏలూరులో విద్యార్థుల ధర్నా

పశ్చిమగోదావరిలోని ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద.. విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించి నిరసన చేపట్టారు. వసతి దీవెన, ఫీజు రీయింబర్స్​మెంట్ కింద రావాల్సిన మొత్తాలను పూర్తిస్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేశారు.

students protest
విద్యార్థుల ధర్నా

By

Published : Dec 22, 2020, 5:30 PM IST

వసతి దీవెన, ఫీజు రీయింబర్స్​మెంట్​లను పూర్తిస్థాయిలో చెల్లించాలని కోరుతూ.. పశ్చిమగోదావరిలోని ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఎంఎస్సీ విద్యార్థులకు రీయింబర్స్​మెంట్ రూ. 33,800లతో పాటు వసతిదీవెన కింద రూ. 10,000 చెల్లించాలని.. నినాదాలు చేస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. ఫీజుకు సంబంధించి రూ. 20 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details