పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులో... రాష్ట్రంలోనే మొట్టమొదటిగా నిర్మించిన శ్రీభద్రకాళీ మహామందిర వార్షికోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ వేడుకల్లో భాగంగా మూడో రోజు... వసంతపంచమి సందర్భంగా అమ్మవారి మందిరంలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త పాతూరి విష్ణుప్రియారావు, ఉషాబాల దంపతులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపారు. చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు.
ఉంగుటూరులో శ్రీభద్రకాళీ వార్షికోత్సవ ముగింపు వేడుకలు - పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీ భద్రకాళీ వార్షికోత్సవాలు
పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరులోని శ్రీభద్రకాళీ మహామందిర వార్షికోత్సవ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. వసంతపంచమి సందర్భంగా... మందిరంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు.
![ఉంగుటూరులో శ్రీభద్రకాళీ వార్షికోత్సవ ముగింపు వేడుకలు sri Bhadrakali temple Anniversary Celebrations are ended in UNGUTURU at eastgodavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5896449-712-5896449-1580383621730.jpg)
ఘనంగా.. శ్రీ భద్రకాళీ వార్షికోత్సవాల ముగింపు వేడుకలు
ఉంగుటూరులో శ్రీభద్రకాళీ వార్షికోత్సవ ముగింపు వేడుకలు
ఇదీ చదవండి: