'కొత్త జిల్లా హెడ్ క్వార్టర్గా నరసాపురం' - west godavari RTC employees' congratulations to the Chief Minister
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి జగన్కు కార్మికులు కృతజ్ఞతలు చెప్పారు. నరసాపురం ఆర్టీసీ డిపో వద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ రఘురామకృష్ణమరాజు హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తానన్న జగన్ ఆచరణలో పెట్టరని పేర్కొన్నారు. త్వరలో జిల్లాల విభజనలో భాగంగా నరసాపురం కొత్త జిల్లా హెడ్ క్వార్టర్ కానుందని వివరించారు.
సీఎం జగన్కు నరసాపురం ఆర్టీసీ ఉద్యోగుల అభినందన సభ ఏర్పాటు