ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుట్కా స్థావరాలపై దాడులు..23 వేల ప్యాకెట్లు స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంలో నిషేదిత గుట్కా నిల్వ స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. 1.25 లక్షలు విలువ చేసే 23 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Aug 3, 2019, 8:57 PM IST

23 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం వాదలకుంటలో గుట్కా నిల్వ ఉంచిన స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. 1.25 లక్షలు విలువ చేసే 23 వేల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా గోపాలపురం ఎస్సై మాట్లాడుతూ... అసాంఘిక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

నిషేదిత పొగాకు ఉత్పత్తులు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details