ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

38ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 38 ఎర్రచందనం దుంగలను గుర్తించారు.

By

Published : Jul 23, 2019, 6:31 PM IST

38ఎర్రచందనం దుంగలు స్వాధీనం

38ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మధ్యాహ్నపుగూడెంలోని ఓ పొలంలో అక్రమంగా నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నాగేశ్వరరావుకు చెందిన నిమ్మతోటలో దాడులు చేశారు. అక్రమంగా నిల్వ చేసిన 38 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details