ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 16, 2021, 9:51 PM IST

ETV Bharat / state

గిరిజనుల చేతిలో కొండచిలువ హతం

పది అడుగుల కొండచిలువను గిరిజనులు హతమార్చారు. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం పాకలగూడెంలో ఈ ఘటన జరిగింది.

python killed by tribals
గిరిజనుల చేతిలో కొండచిలువ హతం

పశ్చిమగోదావరి జీలుగుమిల్లి మండలం పాకలగూడెంలో గిరిజనులు కొండచిలువను హతమార్చారు. సమీప అటవీ ప్రాంతం నుంచి గ్రామంలోకి మేకలను తినేందుకు వచ్చిన పది అడుగుల కొండచిలువను స్థానిక గిరిజన యువకులు కర్రలతో కొట్టి చంపారు. ఈ జాతి కొండచిలువలు చాలా ప్రమాదకరమని ఎటువంటి జంతువునైనా మింగే శక్తి వీటికి ఉందని గిరిజనులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details