తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం కావటంపై.. విశాఖ జిల్లా నర్సీపట్నంలో వైదిక, బ్రాహ్మణ, పురోహిత, అర్చక సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించాయి. శ్రీకన్య కూడలిలో మానవహారంగా ఏర్పడి.. నిరసన వ్యక్తం చేశారు. అంతర్వేది రథం దగ్ధంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
'రథం దగ్ధంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి' - narsipatnam priest communities agitation news
అంతర్వేదిలో రథం దగ్ధం కావటంపై.. విశాఖ జిల్లా నర్సీపట్నం వైదిక బ్రాహ్మణ, పురోహిత, అర్చక సంఘాలు ఆందోళన చేశాయి. ఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అర్చకులు డిమాండ్ చేశారు.
!['రథం దగ్ధంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి' narsipatnam priest communities](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8732719-1105-8732719-1599632356385.jpg)
బ్రాహ్మణ, పురోహిత, అర్చక సంఘాలు ఆందోళ
Last Updated : Sep 9, 2020, 2:37 PM IST