పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి.. విజయవాడకు చెందిన ఓ భక్తుడు వెండి ఖడ్గాన్ని బహుకరించారు. నాగ పడగతో కూడిన ఈ వెండి ఖడ్గం దాదాపు కేజీన్నర పైబడి బరువున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఖడ్గం విలువ రూ. 1,07,100 ఉంటుందని వెల్లడించారు.
ద్వారకా తిరుమల శ్రీవారికి వెండి ఖడ్గం బహుకరణ - ద్వారకా తిరుమల తాజా వార్తలు
విజయవాడకు చెందిన ఓ భక్తుడు.. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీవారికి వెండి ఖడ్గాన్ని సమర్పించారు. దాదాపు ఒకటిన్నర కిలో పైబడి బరువున్న ఈ ఖడ్గం విలువ రూ. లక్షా 7 వేల 100 ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు.
![ద్వారకా తిరుమల శ్రీవారికి వెండి ఖడ్గం బహుకరణ Presentation of silver sword to Dwarka Thirumala Swami of West Godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10536493-1067-10536493-1612703809560.jpg)
ద్వారకా తిరుమల శ్రీవారికి కేజీన్నర వెండి ఖడ్గం బహుకరణ