ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' - planted trees in yn college at narasapuram west godavari district

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎన్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్​ఎం మహేశ్వరి అన్నారు. కళాశాలలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా ఆమె మొక్కలు నాటారు.

planted trees in yn college at narasapuram west godavari district
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

By

Published : Oct 17, 2020, 1:31 AM IST

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని వైఎన్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్​ఎం మహేశ్వరి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో కళాశాల ఎన్​ఎస్ఎస్ విభాగం యూనిట్ 1, 2 ఆధ్వర్యంలో.. నిర్వహించిన జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వాలంటీర్లతో కలిసి మొక్క నాటిన ఆమె.. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఆవశ్యకతను వివరించారు.

పురపాలక సంఘం అందించిన మొక్కలను వాలంటీర్లు.. కళాశాల ఆవరణం, రహదారులకు ఇరువైపుల నాటారు. వాలంటీర్లు, అధ్యాపకులు మొక్కలను సంరక్షణ కోసం దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్​ఎస్​ఎస్​పీవోలు ఆర్​వి సత్యనారాయణ, యాకోబు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details