పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నన్నయ్య వర్సిటీ ప్రాంగణంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్యాంపస్లోని ఓ గదిలో భవన నిర్మాణ కార్మికులు ఉరి వేసుకున్నారు. మృతులు ఒడిశా నుంచి వచ్చిన ఉజ్జల గైన్, సూరజ్ గైన్గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
నన్నయ్య వర్శిటీ ప్రాంగణంలో ఒడిశా దంపతుల ఆత్మహత్య
ఒడిశాకు చెందిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భవన నిర్మాణ కార్మికులైన వీరు..తాడేపల్లిగూడెం నన్నయ్య వర్శిటీ ప్రాంగణంలో ఉరి వేసుకుని మృతి చెందారు.
odisha couple committed suicide