ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నన్నయ్య వర్శిటీ ప్రాంగణంలో ఒడిశా దంపతుల ఆత్మహత్య

ఒడిశాకు చెందిన దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భవన నిర్మాణ కార్మికులైన వీరు..తాడేపల్లిగూడెం నన్నయ్య వర్శిటీ ప్రాంగణంలో ఉరి వేసుకుని మృతి చెందారు.

By

Published : Jan 11, 2021, 9:37 PM IST

odisha couple committed suicide
odisha couple committed suicide

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నన్నయ్య వర్సిటీ ప్రాంగణంలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. క్యాంపస్‌లోని ఓ గదిలో భవన నిర్మాణ కార్మికులు ఉరి వేసుకున్నారు. మృతులు ఒడిశా నుంచి వచ్చిన ఉజ్జల గైన్‌, సూరజ్‌ గైన్‌గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details