ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోరంబోకు భూములు ఇళ్ల స్థలాల ప్రతిపాదనపై భాజపా కిసాన్​ మోర్చా అభ్యంతరం - Notification of house placement issue object news

గుంతల భూములు, చెరువు గట్లు, కాలువ గట్లను ఇళ్ల స్థలాలుగా ప్రతిపాదిస్తూ నోటిఫికేషన్​ జారీ చేయడంపై భాజపా కిసాన్​ మోర్చా విభాగం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాట్లాడిన నాయకులు పుంత భూములు, చెరువు గట్లు, కాల్వ గట్లను ఇళ్ల స్థలాలుగా ఇస్తే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నోటిఫికేషన్​ రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

Notification of house placement issue object
ఇళ్ల స్థలాల నోటిఫికేషన్ జారీని...కిసాన్ మోర్చా నేతలు అభ్యంతరం

By

Published : Jan 30, 2020, 2:58 PM IST

పోరంబోకు భూములు ఇళ్ల స్థలాల ప్రతిపాదనపై భాజపా కిసాన్​ మోర్చా అభ్యంతరం

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details