ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోవుల ఆకలి తీరుస్తున్న బంగారం వ్యాపారి - గోవులకు ఆహారం అందిస్తున్న నరసాపురం బంగారం వ్యాపారి

నరసాపురంలో ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్న గోవులకు... పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి అండగా నిలిచారు. లాక్​డౌన్​ పూర్తయ్యేంత వరకు వీటికి ఆహారం అందిస్తానని తెలిపారు.

narasapuram goldsmith feeding cows everyday
గోవుల ఆకలి తీరుస్తున్న నరసాపురం బంగారం వ్యాపారి

By

Published : Apr 30, 2020, 12:31 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో రహదారులపై ఆకలి కేకలతో అలమటిస్తున్న గోవులకు.. పట్టణానికి చెందిన బంగారం వ్యాపారి వర్ధమాన రమేష్​ జైన్...​ నిత్యం దాణా, పుచ్చకాయలు, కూరగాయలను ఆహారంగా పెడుతున్నారు. సుమారు 40 గోవుల ఆలనాపాలనా చూస్తున్నారు. లాక్​డౌన్​ ముగిసే వరకూ వాటి ఆకలి తీర్చేలా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నామని రమేష్​ తెలిపారు. వీటితో పాటు కొంత మంది పేదలకు ఆహారం అందజేస్తున్నట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details