ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పేదల ఇళ్ల స్థలాల్లో వైకాపా నాయకుల చేతివాటం' - 'పేదల ఇళ్ల స్థలాల్లో వైకాపా నాయకులు చేతివాటం'

అధికారుల అండదండలతో వైకాపా నాయకులు అవినీతికి ద్వారాలు తెరిచారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల్లో చేతివాటం చూపిస్తున్నారని విమర్శించారు.

'పేదల ఇళ్ల స్థలాల్లో వైకాపా నాయకులు చేతివాటం'
'పేదల ఇళ్ల స్థలాల్లో వైకాపా నాయకులు చేతివాటం'

By

Published : May 24, 2020, 4:24 PM IST

పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల్లో వైకాపా నాయకులు చేతివాటం చూపిస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా గ్రామంలో పూడుస్తున్న ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించారు.

అధికారుల అండదండలతో వైకాపా నాయకులు అవినీతికి ద్వారాలు తెరిచారన్నారు. తన దగ్గర ఉన్న ఆధారాలతో కోర్టులో వారిపై కోర్టులు కేసులు వేస్తానని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details