పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కొద్ది రోజులుగా విష జ్వరాలతో కుటుంబాలు మృత్యువాత పడ్డాయి. ఆ పరిస్థితులు తెలుసుకునేందుకు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. అనంతరం పారిశుద్ధ్య పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. మూడు రోజులలోపు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు.
పాలకొల్లులో పారిశుద్ధ్య చర్యలకు మంత్రి శ్రీరంగనాథరాజు ఆదేశం - పాలకొల్లు పారిశుద్ధ్యంపై అధికారలను మంత్రి చెరుకువాడ ఆరా
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విషజ్వరాలతో అతలాకుతలం అవుతున్న కుటంబాలను మంత్రి చెరుకువాడ సందర్శిచారు. పారిశుద్ధ్యం పనులపై వివరాలను అధికారులను అడిగారు.
![పాలకొల్లులో పారిశుద్ధ్య చర్యలకు మంత్రి శ్రీరంగనాథరాజు ఆదేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4604589-947-4604589-1569865611669.jpg)
పాలకొల్లు పారిశుద్ధ్యంపై అధికారలను మంత్రి చెరుకువాడ ఆరా
పాలకొల్లులో పారిశుద్ధ్య చర్యలకు మంత్రి శ్రీరంగనాథరాజు ఆదేశం
ఇదీ చదవండి :