గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే చింతమనేని - gandhi statue inaugurated by ex mla chintamaneni
దెందులూరు మండలం సత్యనారాయణపురంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు.

ex mla chintamaneni prabhakar
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన ధావులూరి వెంకయ్య, రాజారత్నం జ్ఞాపకార్థం ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు