ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాగంటి బాబు కోసం భార్య ప్రచారం

పశ్చిమగోదావరి జిల్లా తెదేపా ఏలూరు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు సతీమణి పద్మవల్లి దేవి ఏలూరు నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. తన భర్త ఎంపీ మాగంటి బాబుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు

By

Published : Apr 4, 2019, 7:03 PM IST

మాగంటి బాబు కోసం భార్య ప్రచారం

మాగంటి బాబు కోసం భార్య ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా తెదేపా ఏలూరు తెదేపా ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు సతీమణి పద్మవల్లి దేవి ఏలూరు నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. తన భర్త ఎంపీ మాగంటి బాబుకు ఓట్లు వేయాలని ప్రజలను అభ్యర్థించారు. పలువురు న్యాయవాదులతో ఆమె భేటీ అయ్యారు. తాము తెదేపాకు అండగా ఉంటామని న్యాయవాదులు హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details