ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం"

ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడతామని భీమవరంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ప్రతిజ్ఞ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో.. ఈనాడు , ఈటీవీ- భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్​కు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

By

Published : Oct 3, 2019, 2:54 PM IST

Published : Oct 3, 2019, 2:54 PM IST

"ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం"

"ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం... పర్యావరణాన్ని కాపాడుదాం

పశ్చిమ గోదావరి జిల్లాలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం శ్రమిస్తామని జిల్లా చాంబర్ కామర్స్ ప్రతినిధులు చెప్పారు. భీమవరం పట్టణంలో ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేస్తామని ఛాంబర్ కామర్స్ అధ్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణ గుప్తా తెలిపారు. ఈనాడు, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details