ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 5, 2021, 2:18 PM IST

ETV Bharat / state

పురుగులమందు తాగి న్యాయవాది ఆత్మహత్య..

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో న్యాయవాది పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

lawer suicide
పురుగులమందు తాగి న్యాయవాది ఆత్మహత్య..

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో న్యాయవాది ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుమందు తాగి న్యాయవాది నాగేశ్వరరావు (50) బలవన్మరణానికి పాల్పడ్డారు. న్యాయవాది ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details