ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలంగాణ ఎంసెట్​లో పాలకొల్లు విద్యార్థికి ఫస్ట్​ ర్యాంకు - west godavari district latest news

తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కార్తికేయ మెుదటి ర్యాంకు సాధించాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కార్తికేయ జేఈఈ అడ్వాన్స్​ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాని... తాను మెుదటి ర్యాంకు సాధిస్తానని ఊహించలేదని తెలిపారు.

కార్తికేయ
కార్తికేయ

By

Published : Aug 25, 2021, 3:26 PM IST

మాట్లాడుతున్న కార్తికేయ

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన కార్తికేయ అనే విద్యార్థి మొదటి ర్యాంక్‌ సాధించాడు. ఈ విజయం సాధిస్తానని తాను ఊహించలేదని, తల్లిదండ్రులు ప్రోత్సాహం, కళాశాల అధ్యాపకులు బోధన వల్లే ఈ ర్యాంక్‌ సాధించానని కార్తికేయ తెలిపాడు. భవిష్యత్‌లో అబ్దుల్‌ కలాంలా పెద్ద శాస్త్రవేత్త కావాలనుకుంటున్నట్లు చెప్పాడు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details