జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో భారీ ర్యాలీ నిర్వహించారు. వైకాపా నన్ను వాడుకొని..చివరిలో టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కున చేర్చుకుని...పార్టీ టికెట్ తనకు కేటాయించారన్నారు.
'వైకాపా మోసం చేసింది' - జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబు
వైకాపా తనని వాడుకొని చివరిలో టికెట్ ఇవ్వకుండా మోసం చేసిందని జనసేన అభ్యర్థి గుణ్ణం నాగబాబు విమర్శించారు.
!['వైకాపా మోసం చేసింది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2741870-647-9312e1bb-83c2-4553-b582-d67476a5eece.jpg)
గుణ్ణం నాగబాబు